Fueling the Fire Within by Yuvagalam in Kurnool’s youth

పత్తికొండలో పోటెత్తిన ప్రజానీకం, యువనేతకు నియోజకవర్గంలోకి ఘనస్వాతం, అడుగడుగునా బ్రహ్మరథం పట్టిన మహిళలు *పత్తికొండ:* టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి Nara Lokesh చేపట్టిన యువగళం పాదయాత్ర 71రోజు డోన్ నియోజకవర్గం పొలిమేరమెట్ట విడిది కేంద్రం నుండి పాదయాత్ర ప్రారంభమైంది. ఎస్.రంగాపురం వద్ద లోకేష్ వద్దకు మహిళలు వచ్చి తాము ఎదుర్కొంటున్న సమస్యలను చెప్పుకున్నారు. సర్పంచ్ లు, డీసీ కొండ గ్రామస్తులు, కలచెట్ల గ్రామస్తులు తమ సమస్యలపై యువనేతకు వినతిపత్రాలు అందించారు. వాటిపై లోకేష్ స్పందించి తమ సమస్యలను […]
Nara Lokesh’s Drive to Excel in Yuvagalam

900 కి.మీ. మైలురాయిని అధిగమించిన యువగళం పాదయాత్ర గుండాల ప్రాజెక్టు నిర్మాణానికి యువనేత లోకేష్ శిలాఫలకం, డోన్ నియోజకవర్గంలో హోరెత్తిన యువగళం, అడుగడుగునా యువనేతకు జన నీరాజనం, ఘనస్వాగతం డోన్: యువనేత Nara Lokesh చేపట్టిన యువగళం 70వరోజు పాదయాత్ర డోన్ నియోజకవర్గం ప్యాపిలిలో 900 కి.మీ. మైలురాయిని చేరుకుంది. ప్యాపిలి బిసి కాలనీలో యువగళం 900 కి.మీ. మైలురాయిని చేరుకున్న సందర్భంగా ఆలూరు, పత్తికొండ, డోన్, బనగానపల్లె నియోజకవర్గాల ప్రజలకు తాగు, సాగు నీరందించే గుండాల […]
Nara Lokesh’s Rise to Success in Yuvagalam

యువనేతకు ఉమ్మడి కర్నూలు ప్రజల అపూర్వ స్వాగతం అడుగడుగునా యువనేతకు నీరాజనాలు డోన్ నియోజకవర్గంలో తొలిరోజే సమస్యల వెల్లువ డోన్: తాడిపత్రి నుంచి డోన్ నియోజకవర్గంలో ప్రవేశించిన యువగళం పాదయాత్రకు ఉమ్మడి కర్నూలు జిల్లాకు చెందిన పార్టీ కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు అపూర్వస్వాగతం పలికారు. యువనేతకు మహిళలు నీరాజనాలు పట్టగా, యువకులు పూలవర్షం కురిపించి బాణసంచా కాలుస్తూ జేజేలు పలికారు. అంతకుముందు తాడిపత్రి నియోజకవర్గం చందన గ్రామంలో లోకేష్ ని చూసేందుకు మహిళలు పెద్ద ఎత్తున రోడ్ల […]
E-paper 14-02-2023
E-paper 12-02-2023
E-paper 11-02-2023
Reason to take the way -“Yuvagalam Padayatra”

A day will be launched to highlight the problems facing the people of Andhra Pradesh. Through the beginning of the “Yuvagalam padayatra,” Nara Lokesh son of Nara Chandra Babu Naidu would speak out in response to the problems facing the people of Andhra Pradesh. This is going to be the latest breaking news of political […]
Youth Support Is a Must To the TDP Party For The Successful Completion Of Yuvagalam Padayatra

The Latest TDP news says that Nara Lokesh is expected to begin his padayatra the following week. According to Lokesh, there were several challenges faced by the present government. He said that through bringing lawsuits, activists and leaders were individually targeted and harassed. He claimed, though, that he was still fighting. Workers and leaders are […]
Silicon Andhra Sanjivani Hospital – Kuchipudi Tradition on Threshold
In 150 villages around Kuchipudi village, 5 lakh people have access to affordable health care. On October 18th, Vijay Dasami, the 200 bed Ravi Prakash SiliconAndhra Sanjivani multi-specialty hospital was opened. Nara Chandrababu Naidu, the chief minister of Andhra Pradesh, attended the event and volunteered to give Rs. 10 crores for the worthwhile cause. Former Supreme […]
How Chandrababu Naidu boosted employment in AP

From 1998, when Nara ChandraBabu Naidu set the cornerstone for HITEC city, Hyderabad began to flourish. In 1998, the foundation stone for Hitech City was placed after the design for Cyber Towers was approved. Prior to that, he went to see Bill Gates to ask him to start a business. From a 15-minute meeting, it lasts 45 […]